Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్‌ విద్యార్థుల మౌన నిరసన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:12 PM వరంగల్General
ఆయుష్‌ విద్యార్థుల మౌన నిరసన - Udayam
అల్లోపతితో సమానంగా ఆయుష్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆయుష్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం 22వ రోజుకు చేరింది. మంగళవారం విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు ప్లకార్డులతో మౌన నిరసన తెలిపారు. వెంకట్రమణ, కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, ఎంజీఎం సర్కిల్‌ చౌరస్తాల్లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...