Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం వినతి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:15 PM ఖమ్మంGeneral
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం వినతి - Udayam
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంగళవారం సింగరేణి మండల తహశీల్దార్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...