Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎఫ్ బియ్యం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 05, 2026 1:09 AM జగిత్యాలGeneral
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎఫ్ బియ్యం - Udayam
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో తొంబరావుపేట గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా జగిత్యాల నుండి కోరట్ల వైపు వెళ్తున్న మారుతీ సుజుకి ఈకో వాహనంలో అక్రమంగా తరీలిస్తున్న బియ్యం 20,000/- పీడీఎఫ్ బియ్యన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం శ్రీధర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల కి చెందిన డ్రైవర్ జమిరుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...