వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.7,73,839 విలువైన వైద్య సహాయ పత్రాలను గురువారం ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అందజేశారు.
చుండూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన బొమ్ము శివ నాగేంద్రమ్మ, వంగర శ్రీనివాసరావు, చిలక ప్రేమానందంలకు ఈ ఆర్థిక సాయం లభించింది. పేదల వైద్య అవసరాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

