వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా రైతు బజార్లో వ్యాపారులు,కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు చీకట్లోనే కనిపించాయి.
Comments
Loading comments...

