వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు పోలీసు శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు.
Comments
Loading comments...

