వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారంలో వ్యవసాయ విస్తరణ అధికారి సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రూ.500 బోనస్ ఇచ్చే ఏడు రకాల వడ్ల నమోదును డీలర్లు లేదా సొసైటీల్లో చేసుకోవాలని ఇంటి విత్తనాలు వాడేవారు ఏఈఓకు దరఖాస్తు అందించాలని తెలిపారు. కొత్త ఎఫ్ఎఫ్ఎస్ యాప్ డిజిటల్ క్రాప్ సర్వే ఆయిల్ పామ్ సాగుపై వివరించారు.
Comments
Loading comments...

