వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ అభివృద్ధి చేస్తున్న బుల్లెట్ ట్రైన్కు వచ్చే ఏడాది మే లేదా జూన్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పరీక్షల తర్వాత 2-4 నెలల్లో రైలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
2027లో సూరత్-బిలిమోరా మధ్య సేవలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. తొలి బాడీ ఫ్రేమ్ సిద్ధమైందని, ప్రస్తుతం పరీక్షలకు పంపినట్లు తెలిపారు.
Comments
Loading comments...

