వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లంపేట మండలం తిప్పాయపల్లె శ్రీకొత్తపురి యల్లమ్మతల్లి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

