Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేభారత్‌ స్లీపర్‌కు జోరు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 6:36 AM ఆల్ ఇండియా జాతీయ
వందేభారత్‌ స్లీపర్‌కు జోరు - Udayam
దేశంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల ప్రత్యేక నిర్వహణ డిపో జోధ్‌పూర్‌లోని భగత్‌ కీ కోఠి వద్ద సిద్ధమవుతోంది. రూ.167 కోట్లతో చేపట్టిన తొలిదశ పనులు సెప్టెంబర్‌ 13 నాటికి పూర్తికానున్నాయి. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య స్లీపర్‌ రైళ్లు నడపాలని రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు దశల డిపో నిర్మాణానికి మొత్తం రూ.362 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Comments

G
Loading comments...