వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ అక్కిశ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు వనమహోత్సవం అవసరమని అక్కిశ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాలనీని పచ్చదనంతో నింపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

