Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీపై మంత్రి అచ్చెన్న ఫైర్

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 7:10 PM విజయనగరంGeneral
వైసీపీపై మంత్రి అచ్చెన్న ఫైర్ - Udayam
గరివిడి వెటర్నరీ కళాశాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉండి ఒక్క బోధనా పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. కళాశాలను ఏర్పాటు చేసింది టీడీపీ.. నిర్వీర్యం చేసింది వైసీపీ అని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన సమస్యకు కూటమి ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...