Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకుడిని పరామర్శించిన బుగ్గన అర్జున్ రెడ్డి

Follow Udayam on Google
pvr reddy Aug 27, 2026 6:19 PM నంద్యాలGeneral
వైసీపీ నాయకుడిని పరామర్శించిన బుగ్గన అర్జున్ రెడ్డి - Udayam
బేతంచెర్ల మండలం ముసలాయి చెరువు గ్రామానికి చెందిన ఎద్దుల దేవరాజు ను కర్నూల్ ఆకాష్ ఆసుపత్రిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బుగ్గన అర్జున్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బుగ్గన అర్జున్ రెడ్డి వెంట ఎంపీపీ బుగ్గన నాగభూషణంరెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, మురళీకృష్ణ, రాఘవరెడ్డి, తిరుమలేష్, సురేంద్ర నాయుడు ఉన్నారు

Comments

G
Loading comments...