వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో వైసీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల కన్వీనర్తో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

