వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్యాక్స్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన యాస తిరుపతిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తిరుపతి తన వంతు సహకారం అందించాలన్నారు.
Comments
Loading comments...

