వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ 5వ డివిజన్ ఏదిరలో పోచమ్మ, బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బి. లలితా భానుచందర్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

