వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 33 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ పైప్ లైన్ పంప్ హౌస్ ను డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ వ్యవస్థ పనితీరున ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా డోన్, ప్యాపిలి మండలాలోని 33 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

