వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల రైతు వేదికలో సోమవారం 24-08-2026 న జరిగిన విత్తన పంపిణీ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రైతులనుద్దేశించి మాట్లాడారు.
ప్రస్తుతం ఎల్-నినో ప్రభావంతో వాతావరణ మార్పులు సంభవించాయని, సకాలంలో వర్షాలు పడక భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయని తెలిపారు.కావున నీరు ఎక్కువగా అవసరం పడని పంటలు కంది, పెసర, వేయాలని సూచించారు.
Comments
Loading comments...

