వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన మోస్తరు వర్షాలతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. మంగళవారం ఉదయం వర్షం తగ్గడంతో రైతులు తిరిగి పొలం బాట పట్టారు. పత్తి చేనుల్లో పెరిగిన కలుపు, గడ్డిని కూలీలతో తొలగిస్తున్నారు.
రైతు కూలీలంతా వ్యవసాయ పనులకు వెళ్లడంతో కూలీల కొరత ఏర్పడిందని రైతులు తెలిపారు. దీంతో కలుపు తొలగింపు పనులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

