వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మనోహర్ రాజు అధ్యక్షతన జరిగిన భేటీలో నాయకులు సూచనలు, అభ్యంతరాలు తెలిపారు.
ఓటర్లకు రవాణా మార్గాలు సులువుగా ఉండేలా, మౌలిక వసతులు కలిగిన అనువైన ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

