Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనల తనిఖీ.. 10 మందికి చలానాలు

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 6:31 PM విజయనగరంGeneral
వాహనల తనిఖీ.. 10 మందికి చలానాలు - Udayam
డెంకాడ మండలం పినతాడివాడ రోడ్డులో ఎస్సై సన్యాసి నాయుడు సిబ్బందితో కలిసి ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు 10 మందికి ఈ-చలానాలు రూ.1035లు విధించారు. అనంతరం చలానా మొత్తాన్ని వాహనదారుల నుంచి ఫైన్ వసూలు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...