Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారుతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 2:22 PM విజయనగరంGeneral
వాహనదారుతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ - Udayam
హెల్మెట్‌ వినియోగంతో రోడ్డు ప్రమాదాలను నివారించడంతోపాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని విజయనగరం జిల్లా గుర్ల మండలం SI నారాయణరావు అన్నారు. బుధవారం గుర్లలో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్‌ ధరించడం, రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం నిబంధనలు పాటిస్తామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...