వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు కొత్తగా కొనుగోలు చేసిన ఫాగింగ్, చెత్త సేకరణ వాహనాలను అమ్ముతున్నారంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వరుస సెలవుల వల్లనే వాహనాల కేటాయింపులో స్వల్ప జాప్యం జరిగిందని స్పష్టం చేశారు. రూ. 2 లక్షల అడ్వాన్స్ విధానం గతం నుంచే అమల్లో ఉందని, చేతనైతే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

