వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్లో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 'బద్రి' జాతికి చెందిన ఆరోగ్యకరమైన తొలి టెస్ట్ట్యూబ్ దూడ జన్మించింది. దేశీయ గోజాతుల సంరక్షణకు శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
సాహివాల్ ఆవులను సరోగేట్గా ఉపయోగించి పిండాలను అభివృద్ధి చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. బద్రి పశుసంతతి వృద్ధికి ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది.
Comments
Loading comments...

