వార్తలకు తిరిగి వెళ్లండి
జడ్పీహెచ్ఎస్ తుంపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కిరణ్మయి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఒక మహిళగా ఈ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని, పురస్కారానికి సహకరించిన విద్యాధికారి, తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

