Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ పురస్కరానికి ఎంపికైన ఎస్సై

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 4:47 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
ఉత్తమ పురస్కరానికి ఎంపికైన ఎస్సై - Udayam
ముస్తాబాద్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు నిరంతరం అంకితభావంతో సేవలు అందిస్తున్న ఎస్ఐ జ్యోతి ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Comments

G
Loading comments...