వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గోదావరి, కృష్ణా డెల్టాల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
Comments
Loading comments...

