వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్తో యుద్ధం కారణంగా 250 రోజులకు పైగా సముద్ర జలాల్లో విధులు నిర్వహించిన అమెరికా నౌకాదళ సిబ్బంది థాయ్లాండ్లోని పట్టాయాను సందర్శించారు. యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ అమెరికా దిశగా బయలుదేరింది.
సైనికుల రాకతో వ్యభిచార కార్యకలాపాలు పెరగొచ్చన్న అనుమానంతో స్థానిక పోలీసులు సెక్స్వర్కర్లపై దాడులు చేశారు. అయితే సైనికుల నాలుగు రోజుల పర్యటన అందుకు భిన్నంగా సాగిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

