వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి ప్రతిచర్యగా అమెరికా యుద్ధవిమానాలు ఇరాన్ మిలటరీ స్థావరాలపై దాడులు చేశాయి. క్షిపణి, డ్రోన్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేయగా, బదులుగా ఇరాన్ సైన్యం అమెరికా స్థావరాలపై దాడులకు దిగింది.
ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...

