వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. జోర్డాన్లోని తమ స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్పై చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
దక్షిణ ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపం, బుషెహర్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం. తాజా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
Comments
Loading comments...
