వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి మండలంలోని గంగారానికి చెందిన ఇంటర్ విద్యార్థి చరణ్ రెడ్డి (19) ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్ రెడ్డి 3 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.
మంగళవారం అర్ధరాత్రి కుటుంబసభ్యు లు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

