వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లోని గునా జిల్లా ఆరోన్ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల వాటర్ బాటిళ్లలో 10 ఏళ్ల విద్యార్థి మూత్రం పోశాడు. విషయం తెలియక బాలికలు ఆ నీటిని తాగారు.
బాలికలు ఫిర్యాదు చేయగా ‘‘నోరు పాడై ఉంటుంది, చాక్లెట్ తినండి’’ అని హెడ్మాస్టర్ సూచించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ కిశోర్కుమార్ మంగళవారం తెలిపారు.
Comments
Loading comments...

