వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెంలో పొలంలో యూరియా చల్లుతుండగా ఈసం సూర్యనారాయణను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు కోమట్లగూడెం ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో 108లో నర్సంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Comments
Loading comments...

