వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజావాణిలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, కాలనీల అభివృద్ధి వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపత్రంలో పేర్కొన్న అర్హమైన సమస్యలను ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

