Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు ఎస్పీ ఘన సన్మానం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 1:10 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయులకు ఎస్పీ ఘన సన్మానం - Udayam
గురుపూజోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ పోలీస్ లైన్ హైస్కూల్‌లో జిల్లా ఎస్పీ డి.జానకి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురువులే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...