వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలంలోని లింగాల, అప్పాయిపల్లి, క్యాంపు రాయవరం గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలో గురువారం యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీపీఎస్ పెన్షన్ అమలు చేయాలని పోస్ట్ కార్డుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

