వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ములుగు నియోజకవర్గంలో 41,773 అన్మ్యాప్డ్, అనామలీస్ ఓట్లు ఉన్నట్లు ఆర్డీవో కృష్ణవేణి తెలిపారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాను అందజేశారు.
41,773 ఓట్లకు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. గడువులోగా ఓటర్ల అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు.
Comments
Loading comments...

