వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బీసీ కాలనీలోని కృష్ణపట్నం కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ, దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

