వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలోని భూ విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.70 లక్షల విలువైన టేకు కలప రక్షణ లేక చెదలు, చోరుల బారిన పడుతోందని సమాచారం. ప్రహరీ లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో కలప తరలింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కలపను వేలం వేసి వచ్చే నిధులను వర్సిటీ అభివృద్ధికి వినియోగించాలని సూచనలు ఉన్నాయి. కలప అంశాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

