Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 12:46 PM అమరావతిGeneral
విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు - Udayam
రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్స్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని యూనివర్శిటీలకు కొత్తగా మండళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. పదవిరీత్యా సభ్యులుగా కొనసాగేవారు యథావిధిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...