వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లో ఉల్లి ధరలు చుక్కలనంటడంతో సైదాబాద్ మండలం విష్ణునగర్కు చెందిన భరత్ తన సోదరి శిల్పకు రాఖీ పండుగ సందర్భంగా ఉల్లిపాయలను గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
రక్షాబంధన్ వేళ బహుమతి ఇవ్వడం ఆనవాయితీ కావడంతో నిత్యావసరాల్లో ఖరీదైన బహుమతి ఇదేనంటూ ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

