వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి అని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
