వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.వి. రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 5 డీఏలు, సరెండర్ లీవుల మంజూరు వంటి ఆర్థిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సమావేశంలో కోరారు.
ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. జిల్లా, తాలూకా ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

