వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు(యూడీఎఫ్) వసూలు చేయనున్నారు.
దేశీయ బయలుదేరే ప్రయాణికులు రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,255 చెల్లించాలి. వచ్చేవారిలో దేశీయులకు రూ.355, విదేశాల నుంచి వచ్చే వారికి రూ.545 యూడీఎఫ్గా నిర్ణయించారు.
Comments
Loading comments...
