వార్తలకు తిరిగి వెళ్లండి
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో విడుదలైన అనంతరం తిరుచిరాపల్లిలో ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
తాను ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడలేదని, డబుల్ మీనింగ్లో కాకుండా రైతుల సంక్షేమం కోసం కావేరి జలాల విడుదలను డిమాండ్ చేస్తూ 'సింగిల్ మీనింగ్'లోనే మాట్లాడానని చెప్పారు.
Comments
Loading comments...
