వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్కు చెందిన శ్రీ ఉదయ్ నాగరాజు ఇంగ్లాండ్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్కు శాశ్వత సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నేడు హనుమకొండలో పౌర సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. నగర పౌరులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

