వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ఉబర్ కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మెట్రో స్టేషన్ల వద్ద మల్టీ లెవల్ పార్కింగ్, ఈవీ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి బృందంతో భేటీలో ఈ అంశాలను చర్చించారు.
ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు ఉబర్ ఆసక్తి చూపింది. హైదరాబాద్లోని తమ కేంద్రాన్ని మరింత విస్తరిస్తామని సీఈవో హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

