వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలోని వేద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చెరువులో చిక్కుకున్న గోమాతను రక్షించే ప్రయత్నంలో నీట మునిగి మృతి చెందారు.
మరో రెండు నెలల్లో కోర్సు పూర్తిచేయనున్న మణిశర్మ, కిరణ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...
