Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌

Follow Udayam on Google
రేఖ దేవి Aug 04, 2026 12:21 PM వరంగల్General
28 ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌ - Udayam
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కేయూసీ, సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 28 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలకు చెందిన నిందితులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో అనుమానం రావడంతో విచారించగా చోరీల వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...