వార్తలకు తిరిగి వెళ్లండి

కుభీరు మండలం చాత గ్రామానికి చెందిన రాధిక-శ్రీనివాస్ దంపతుల కవల కుమార్తెలు అక్షర, అక్షయ కంటిచూపు సమస్యతో చదవడం, రాయడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు.
అయిదేళ్లు నిండకపోవడంతో వైకల్య ధ్రువీకరణపత్రం రాక పింఛన్ అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం, దాతలు సాయం చేసి ప్రత్యేక అవసరాల పాఠశాలలో చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

